పోస్ట్‌లు

జూన్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

Dhanvantari Mantram : ఎలాంటి అనారోగ్యాన్ని అయినా తొలగించీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ధన్వంతరి మంత్రం

చిత్రం
Dhanvantari Mantram : ఎలాంటి అనారోగ్యాన్ని అయినా తొలగించీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ధన్వంతరి మంత్రం శ్రీ మహావిష్ణువు అవతారమైన ధన్వంతరిని ఆయుర్వేద వైద్య పితామహునిగా భావిస్తారు . ఎలాంటి అనారోగ్యాన్ని అయినా తొలగించీ సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది ధన్వంతరి మంత్రం. ఎన్ని మందులు వాడినా వ్యాధి నయం కాకపోతే ప్రతిరోజు ధన్వంతరి మంత్రాన్ని పఠిస్తే తప్పకుండా అనేక దీర్ఘకాలిక వ్యాధులు నుంచి ఉపశమనాన్ని  పొందవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ధన్వంతరి మంత్రాన్ని పఠిస్తే ఆ వ్యాధుల నుంచి తప్పకుండా ఉపశమనం పొందవచ్చునని సూచిస్తున్నాయి. ధన్వంతరి మంత్రాన్ని భక్తితో పఠించిన వారికి దీర్ఘాయువును కలిగిస్తుంది. ఈ ధన్వంతరి మంత్రాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కానీ లేదా అతనికి సంబంధించిన వారు ఎవరైనా కూడా ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించవచ్చు. ధన్వంతరి మంత్రం ఎంతో శక్తివంతమైన మంత్రం. భక్తిశ్రద్ధలతో అలాగే గట్టి నమ్మకంతో ఈ ధన్వంతరి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించిన వారికి ఇప్పటికే వారికి ఉన్న వ్యాధులు లేదా ఆరోగ్య సమస్

Tollywood News - Naga Babu : Niharika కోసం ఆత్మహత్యయత్నం చేసిన నాగబాబు

చిత్రం
Tollywood News - Naga Babu : Niharika కోసం ఆత్మహత్యయత్నం చేసిన నాగబాబు ఫిలిం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత గౌరవప్రదమైన స్థానం ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి తర్వాత నాగబాబు ,పవన్ కళ్యాణ్ హీరోలుగా ఎంట్రీ ఇస్తే వారిలో పవన్ కళ్యాణ్ హీరోగా సక్సెస్ అవ్వగా నాగబాబు ఒకటి రెండు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా, కొన్ని బుల్లితెర షోలలో జడ్జిగా, కొన్ని సీరియల్స్ లో  కీలకపాత్రలలో నటించాడు. నాగబాబుకి తన కొడుకు వరుణ్ తేజ్ కంటే  కూడా కూతురు నిహారిక కొణిదెల అంటే చాలా ఇష్టం. ఇక నాగబాబు ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కూతురైన నిహారిక కోసం తను ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్పాడు. తను అలా ఎందుకు చేసాడో వివరిస్తూ ఒకసారి తన భార్య, పిల్లలతో కలిసి విహారయాత్రికని న్యూజిలాండ్ కి వెళ్ళాడట. అప్పుడు వరుణ్ తేజ్, నిహారికలు చాలా  చిన్నవాళ్లట . ఇక ఆ పర్యటనలో ఒకరోజు అచ్చం నాగబాబు లాగే డ్రెస్ వేసుకున్న ఒక అతనితో నిహారిక ఎక్కడికో వెళ్లిపోయిందట. దాదాపు 20 నిమిషాల పాటు నిహారిక ఎక్కడ ఉందో తెలియలేద

Tollywood News : Comedian M.S.Narayana ఆ మెగా హీరో కారణంగా తాగుబోతు అయ్యాడా ?

చిత్రం
Tollywood News : Comedian M.S.Narayana ఆ మెగా హీరో కారణంగా తాగుబోతు అయ్యాడా ? మోహన్ బాబు హీరోగా వచ్చిన పెదరాయుడు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కమెడియన్ ఎమ్మెస్ నారాయణ. ఆయన తన 23 సంవత్సరాల నటనా జీవితంలో దాదాపుగా 750 చిత్రాల్లో నటించాడు. ఆయన ఎంత బిజీగా ఉండేవాడంటే ఒక ఏడాదిలో 30 సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎమ్మెస్ నారాయణ ఎక్కువగా తాగుబోతు క్యారెక్టర్స్ తో పాపులర్ అయిన విషయం అందరికీ  తెలిసిందే. 1997లో రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో నాగబాబు నటించిన రుక్మిణి చిత్రం వచ్చింది. ఆ సినిమాలో నాగబాబుకు అసిస్టెంట్ గా తాగుబోతు లాగా కనిపిస్తాడు ఎమ్మెస్ నారాయణ. > ఆ తాగుబోతు పాత్రని అలవోకగా చేసేందుకు గాను  నాగబాబు ఎమ్మెస్ నారాయణని  ఎంతో సపోర్ట్ చేశాడట.అందువల్ల తను తాగుబోతు క్యారెక్టర్స్ లో బాగా పాపులర్ అయ్యానని ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూల్లో ఎమ్మెస్ నారాయణ నాగబాబు గురించి చెప్తూ ఉండేవాడట. 

Tollywood News : Jr NTR సినిమాలో విలన్ గా విశ్వక్ సేన్

చిత్రం
Tollywood News : Jr NTR సినిమాలో విలన్ గా విశ్వక్ సేన్ ఆ మధ్య  విశ్వక్ సేన్ హీరోగా ఉగాదికి రిలీజ్ అయ్యి హిట్ టాక్ ని సంపాదించుకుని మంచి కలెక్షన్స్ ని రాబట్టిన సినిమా దాస్ కా ధమ్కీ. ఆ  సినిమాలో విశ్వక్ సేన్  కేవలం హీరోయే కాకుండా డైరెక్టర్ కూడా. అంతే కాకుండా ఆ సినిమాలో విశ్వక్  సేన్ డ్యూయల్  రోల్ లో నటించాడు. దాస్ కా ధమ్కీ సినిమాలో నెగటివ్ రోల్ లో ఉన్న విశ్వక్సేన్ పాత్రకి ఎంతో మంచి పేరు వచ్చింది. ఇక విశ్వక్సేన్ కి నెగిటివ్ రోల్ కి మంచి పేరు రావడంతో ఒక ఇంటర్వ్యూలో విశ్వక్సేన్ని అవకాశం వస్తే ఏ హీరో సినిమాలోనైనా విలన్ గా నటిస్తారా ? అన్న యాంకర్ ప్రశ్నకు విశ్వక్సేన్ సమాధానమిస్తూ తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమనీ అలాగే తన దాస్ కా  ధమ్కీ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పిలవగానే  Jr NTR వచ్చాడనీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాకి ఎంతగానో హైప్ ని క్రియేట్ చేశాడని చెప్పాడు. కాబట్టి కేవలం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మాత్రమే అవకాశం ఉంటే తప్పకుండా విలన్ గా  చేస్తానని చెప్పాడు. అంతే కాకుండా వేరే ఇతర హీరోల సినిమాల్లో విలన్ గా న

Tips For Good Sleep : పడుకున్న వెంటనే గాఢ నిద్ర రావాలంటే ఇలా చెయ్యండి

చిత్రం
Tips  For Good Sleep : పడుకున్న వెంటనే గాఢ నిద్ర రావాలంటే ఇలా చెయ్యండి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకి కేవలం మంచి ఆహారమే కాకుండా మంచి నిద్ర కూడా ఎంతో అవసరం. మనలో చాలా మంది రాత్రి పూట సరిగ్గా నిద్రపోలేక ఎంతో అవస్థ పడుతూ ఉంటారు. రాత్రిపూట మనకి సరిగా నిద్ర పట్టనప్పుడు మర్నాడు చిరాకు,తలనొప్పి, విసుగు, అలసట, కళ్ల మంటలు మొదలైన ఇబ్బందులు వస్తాయి. ఇక రాత్రిపూట బాగా నిద్రపట్టాలనుకునేవారు నిద్రపోవడానికి కనీసం అరగంట ముందు నుంచే సెల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్, కంప్యూటర్ చూడడం ఆపేయాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వచ్చే కాంతి కారణంగా మనకి నిద్ర చెడిపోతుంది. ఇక ముఖ్యంగా ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించాలి. అలాగే కనీసం ప్రతిరోజు 6 నుంచి 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఇక అన్ని సూపర్ మార్కెట్స్ లోనూ, కిరాణా షాపుల్లోనూ మనకి ఎంతో సులువుగా లభించే గసగసాలు నిద్రలేమితో బాధపడే వారికి మంచి నిద్ర కోసం బాగా ఉపయోగపడతాయి.గసగసాలు కలిపిన పాలను తాగడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి నిద్రను పొందవచ్చు. ఇక గసగసాల పాల కోసం కావలసిన పదార్థాలు ఏమిటో చూద్

Ram Charan , Upasana Konidela : Mega Princess తో మొయినాబాద్ కు మారనున్న దంపతులు

చిత్రం
Ram Charan , Upasana Konidela : Mega Princess తో మొయినాబాద్ కు మారనున్న దంపతులు జూన్ 20 న అపోలో హాస్పిటల్స్ లో రామ్ చరణ్, ఉపాసనలకు ఆడ శిశువు జన్మించిన విషయం అందరికీ తెలిసిందే.మెగా ప్రిన్సెస్ పుట్టినప్పటినుంచి పాపకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి మెగా అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ తమ బిడ్డ పుట్టాక తాము చిరంజీవి ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నట్లు చెప్పింది. వివాహమయ్యాకా ఉపాసన రాంచరణ్ లు విడిగా వేరే ఇంట్లో ఉంటున్నారు. అయితే టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ తాము తమ తాత నానమ్మల సంరక్షణలో పెరిగామని అలాగే తమ బిడ్డ కూడా తాతా-నానమ్మల సంరక్షణలో పెరగాలని ఆశపడుతున్నామని కాబట్టి డెలివరీ అయిన తర్వాత తమ బిడ్డతో పాటు చిరంజీవి ఇంటికి మారిపోబోతున్నట్లు చెప్పింది. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసనలు తమ బిడ్డతో చిరంజీవి ఇంటికి కాకుండా మొయినాబాద్ లో ఉన్న ఉపాసన తల్లి ఇంటికి వెళ్ళబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

Tips,Tricks And Remedies For Headache : ఇలా చేశారంటే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది

చిత్రం
Tips,Tricks And Remedies For Headache : ఇలా చేశారంటే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది  మామూలుగా  మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. సాధారణంగా ఒత్తిడి, అధిక శ్రమ, నిస్సత్తువ, పంటి సమస్యలు, కంటి సమస్యలు, హార్మోన్ల ప్రభావం, ఎక్కువ సేపు టీవీ చూడడం, కంప్యూటర్ చూడడం మొదలైన వాటి వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. అయితే చాలామంది తల నొప్పి రాగానే వేరే ఆలోచన లేకుండా వివిధ పెయిన్ కిల్లర్స్ లేదా నొప్పి నివారణి మందులని వాడేస్తూ ఉంటారు. అయితే తరచుగా ఇలా పెయిన్ కిల్లర్స్ ని వాడడం మన ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఇలా తరచుగా పెయిన్ కిల్లర్స్ ని వాడడం వలన మన శరీరంలో అనేక దుష్ప్రభావాలు ఏర్పడతాయి. కానీ వీటన్నిటికంటే ఎంతో సులువైన ఎలాంటి అపాయమూ లేని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా తలనొప్పిగా ఉన్నప్పుడు ముందుగా చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఆ తర్వాత చీకటిగా, నిశ్శబ్దంగా ఉన్న గదిలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. అలా చేస్తే కొన్నిసార్లు వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. ఇక తలపోటు బాగా ఉన్నప్ప

Brahmamudi Telugu Serial Hero Manas Nagulapalli నంది అవార్డును అందుకున్నాడన్న విషయం మీకు తెలుసా ?

చిత్రం
Brahmamudi Telugu Serial Hero Manas Nagulapalli నంది అవార్డును అందుకున్నాడన్న విషయం మీకు తెలుసా ? ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి తెలుగు టీవీ సీరియల్ మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి ఏడున్నర గంటలకు స్టార్ మా టీవీ ఛానల్ లో ప్రసారమవుతుంది. ఇంతటి ప్రేక్షకాదరణ పొందిన బ్రహ్మముడి సీరియల్ కథనం స్టార్ జల్సా ఛానల్ లో ప్రసారమయ్యే బెంగాలీ టీవీ సీరియల్ గచోరా నుంచి స్వీకరించబడింది. బ్రహ్మముడి సీరియల్ లో మానస్ నాగులపల్లి, శ్రీకర్ కృష్ణ, కిరణ్ కాంత్, దీపిక రంగరాజు, హామీదా ఖాతూన్ మొదలైన వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ నాగులపల్లి ఆగస్టు 2,1991లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పుట్టాడు. అయితే మానస్ తండ్రి ఉద్యోగరీత్యా ముంబైలో ఉండేవారు.మానస్ తల్లి మహిళా మరియు పిల్లల హక్కుల కార్యకర్త.అంతేకాకుండా ఆవిడ హైదరాబాదులోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) మాజీ సభ్యురాలు కూడా. మానస్ హైదరాబాదులోని గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్

Guppedantha Manasu Serial లోని వసుధార మిస్ యూనివర్స్ కాబోయి సీరియల్ నటి ఎందుకు అయ్యింది ?

చిత్రం
Guppedantha Manasu Serial లోని వసుధార మిస్ యూనివర్స్ కాబోయి సీరియల్ నటి ఎందుకు అయ్యింది ?    ఒక ప్రముఖ TV ఛానల్ లో ప్రసారమౌతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సీరియల్ గుప్పెడంత మనసు. గుప్పెడంత మనసు సీరియల్ ప్రధాన కథనం బెంగాలీ భాష సీరియల్ అయిన మోహోర్ నుండి తీసుకోబడింది. ఇక గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న వసుధార అసలు పేరు రక్షా గౌడ. రక్షా గౌడ 7 సెప్టెంబర్,1996లో కర్ణాటకలోని బెంగళూరులో పుట్టింది. రక్షా గౌడ జైన్ యూనివర్సిటీ నుంచి బీబీఏ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది.  రక్షా గౌడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాక్టింగ్ లో తనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదని తను సీరియల్స్ లో నటించే ముందు వరకు స్కూల్లో , కాలేజీలో ఒక స్కిట్ లో కానీ డ్రామాలో కానీ నటించలేదని అంతేకాకుండా తనకు అసలు నటన మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదని చెప్పింది. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు అనుకోకుండా ఒక సీరియల్ ప్రొడ్యూసర్ కి తన ఫొటోస్ ని షేర్ చేశారని ఆ ప్రొడ్యూసర్ కి తన ఫొటోస్ నచ్చడంతో సీరియల్స్ లో తనకి అనుకోకుండా అవకాశం వచ్చిందని చెప్పింది రక్షా గౌడ. చిన్నప్ప

Ram Charan - Chiranjeevi : మొట్టమొదటిసారిగా తన తండ్రి చిరంజీవి పైన ఫైర్ అయిన రామ్ చరణ్

చిత్రం
Ram Charan - Chiranjeevi : మొట్టమొదటిసారిగా తన తండ్రి చిరంజీవి పైన ఫైర్ అయిన రామ్ చరణ్ ఇప్పటిదాకా అత్యధిక బడ్జెట్ తో నిర్మించబడిన భారతీయ చలనచిత్రాల్లో ఒకటైన RRR మార్చ్ 25, 2022 లో సినిమా టాకీసు ల్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్ల వసూలును సాధించి భారత దేశంలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా రికార్డును నెలకొల్పింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన RRR ఎన్నో రికార్డులను తిరగరాసింది అలాగే ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది.ఇంతటి ఘన విజయాన్ని సాధించిన RRR సినిమాని ఇతర దేశాల్లోని ప్రముఖ దర్శకులంతా ఎంతగానో పొగిడారు. అదే విధంగా ఫేమస్ అవతార్ గ్లోబల్ డైరెక్టర్ గా  ప్రసిద్ధి చెందిన జేమ్స్ కామరూన్ RRR ని ఓ రేంజ్ లో పొగడమే కాకుండా ఆ సినిమాలో రామ్ చరణ్ పాత్రని హైలైట్ చేస్తూ మీడియాతో మాట్లాడాడు. RRR సినిమాలో రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించాడు అంటూ రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచేసాడు. దాంతో ఎంతో సంబరపడిపోయిన మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో జేమ్స్ కెమెరూన్ రామ్ చరణ్ గురించి మాట్లాడిన వీడియో బిట్టుని మాత్రమే తన

Vijay Devarakonda - Rashmika : త్వరలోనే ఎంగేజ్మెంట్ అలాగే వివాహం చేసుకోబోతున్న విజయ్ రష్మికలు

చిత్రం
Vijay Devarakonda - Rashmika : త్వరలోనే ఎంగేజ్మెంట్ అలాగే వివాహం చేసుకోబోతున్న విజయ్ రష్మికలు విజయ్ దేవరకొండ, రష్మిక మందనాలు 2018 లో గీత గోవిందంలో అలాగే 2019 లో డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యి వీరిద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఈ రెండు సినిమాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో ఈ ఇద్దరి ఫ్యాన్స్ అంతా వీరి జంట ఎంతో అద్భుతంగా ఉందని నిజ జీవితంలో కూడా వీరిద్దరూ వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకోవడం మొదలుపెట్టారు. దానికి తగ్గట్టే విజయ్, రష్మికలు తమ కుటుంబ సభ్యులతో కలిసి కొన్నిసార్లు రెస్టారెంట్స్ లో అలాగే మాల్దీవ్స్ లో కలిసి కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో అనేక పుకార్లు వెల్లువెత్తాయి. ఇక రష్మిక విషయానికి వస్తే 2016 లో కిరిక్ పార్టీ  అనే కన్నడ సినిమాతో తొలి స