పోస్ట్‌లు

డిసెంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

Big Boss 7 Telugu Winner Pallavi Prashanth : పరారీలో పల్లవి ప్రశాంత్

చిత్రం
Big Boss 7 Telugu Winner Pallavi Prashanth : పరారీలో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్సె 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ సెవెన్ విన్నర్ ని ప్రకటించాక అన్నపూర్ణ స్టేడియం ముందు గేట్ నుంచి బయటకు రావద్దని పల్లవి ప్రశాంత్ కి చెప్పారు పోలీసులు. అయినా వారి మాటలు వినకుండా పల్లవి ప్రశాంత్ బయటికి రావడం వల్ల అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. ఇక పల్లవి ప్రశాంత్  బయటికి వచ్చిన సమయంలో అతని అభిమానులు నానా రభస చేసి తెలంగాణ ఆర్టీసీ బస్సులు అద్దాలను అలాగే రన్నర్ అమర్ దీప్ చౌదరి  ( amardeep chowdary ) కారు అద్దాలు,మరికొందరి కారు అద్దాలు పగలగొట్టడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. దాంతో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే విషయమై ప్రశాంత్ లాయర్ హైకోర్టు న్యాయవాది డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ కేసుల భయంతో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాలని తాను జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించినట్టు చెప్పాడు. ఇక తాజాగా బిగ్ బాస్

Rasi Phalalu : శని అనుగ్రహంతో 2024లో ఈ రాశుల వారికి భారీగా ధనలాభం కలగబోతోంది..!

చిత్రం
Rasi Phalalu : శని అనుగ్రహంతో 2024లో ఈ రాశుల వారికి భారీగా ధనలాభం కలగబోతోంది..! శని గ్రహ కదలికలతో 12 రాశుల పైన ప్రభావం పడుతుంది. శని భగవానుడు కర్మకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడని అంటారు. అంటే మనం మంచి పని చేస్తే మంచిని అలాగే చెడు చేస్తే అందుకు తగ్గ  ఫలితం ఇస్తాడని హిందూ పురాణాల్లో చెప్పబడింది. గ్రహాల కదలికలతో మనిషి జీవితం ఎంతో ప్రభావితం అవుతుంది.  ప్రస్తుతం శని గ్రహ సంచారం కారణంగా ఈ రాశుల వారికి మంచి ఫలితాలు దక్కబోతున్నాయి.ఇక ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో చూడండి. శని భగవానుడు ఒక రాశి నుంచి మరో  రాశిలోకి మారడానికి రెండున్నర ఏళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం శని దేవుడు కుంభరాశిలో ఉన్నాడు. 2025 వరకు కుంభరాశిలోనే సంచరించబోతున్నాడు శని భగవానుడు. అందువల్ల 12 రాశుల్లోని  కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. శని గ్రహ సంచారం వలన మేష రాశి వారికి 2025లో ఎన్నో అద్భుత ఫలితాలు లభించబోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న పని పూర్తవుతుంది అలాగే అధిక ధన ప్రాప్తి కలగనుంది 2025 కొత్త సంవత్సరంలో మీరు చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది కొత్త సంవత్సరంలో ఉద

Beauty Tips In Telugu For Face Glow : చర్మానికి మంచి నిగారింపు రావాలంటే చలికాలంలో ఇలా చేయండి..!

చిత్రం
Beauty Tips In Telugu For Face Glow : చర్మానికి  మంచి  నిగారింపు రావాలంటే చలికాలంలో ఇలా చేయండి..! వంటింట్లో రోజూ మనకి అందుబాటులో ఉండే వాటిని ఉపయోగించి చలికాలంలో వచ్చే పొడిబారిన చర్మం , పెదాల పగుళ్లు, శిరోజాల సమస్యలు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి విముక్తిని పొందవచ్చు. 1. వంట సోడా ( baking soda ) : మనం వాడే ఏదైనా ఫేస్ వాష్ లో కొద్దిగా వంట సోడా కలిపి ముఖానికి రాసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకుని గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. వంటసోడా మంచి క్లెన్సర్ కావడం వలన వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం బాగా మెరుస్తుంది. 2. కాఫీ పొడి ( coffee powder ) : ఒక రెండు చెంచాల కాఫీ పొడి ( Bru ) లో అర చెంచా పసుపు, ఒక చెంచాడు పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. ఒక అరగంట తర్వాత కాస్త గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చలికాలంలో చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. 3. కొబ్బరి నూనె ( coconut oil ):  సాధారణంగా చలికి చర్మమంతా పొడి పారిపోయినట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు స్నానానికి ముందు కొబ్బరి నూనెను శరీరం అంతటికీ బాగా పట్టించి కాసేపు మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువె

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!

చిత్రం
Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..! 1. దేవాలయానికి వెళ్లి వస్తూనే కాళ్లు కడుక్కోకూడదు. 2.ఎవరైనా బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. 3. తూర్పు పడమర దిక్కులుగా తిరిగి కాలకృత్యాలు తీర్చుకోకూడదు. 4. నల్లని ఆవుకి, నల్లని కుక్కకి అన్నంలో కొద్దిగా బెల్లం కలిపి పెట్టడం వల్ల అప మృత్యు దోషం తొలగిపోతుంది. 5. మరణించిన మన పూర్వీకుల ఫోటోలను పూజా మందిరంలో ఉంచకూడదు. 6. ఎవరన్నా అన్నం పెట్టమని ఇంటికి వస్తే పుణ్యకాలం సమీపిస్తున్నదని అందుకు అవకాశం మీ చేతిలోనే ఉన్నదని భగవంతుని సందేశం..! ఎన్ని పనులు ఉన్నా వాయిదా వేసుకుని వారికి అన్నం పెట్టాలి. 7. ఇంటి ముందుకు గోమాత వస్తే తప్పకుండా ఆహారాన్ని ఇవ్వాలి. 8. మంచినీరు అడిగిన వారికి వెంటనే మంచినీటిని ఇవ్వాలి.

Health Tips In Telugu : పల్లీలు తిన్న వెంటనే నీరు తాగితే ఎంతో ప్రమాదం..ఎందుకో తెలుసా..?

చిత్రం
Health Tips In Telugu : పల్లీలు తిన్న వెంటనే నీరు తాగితే ఎంతో ప్రమాదం..ఎందుకో తెలుసా..? FIRSTY నిజానికి వేరుశనగపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేరుసెనగలను రోజు తీసుకోవడం వలన గుండె జబ్బుల నివారణ,చెడు కొలెస్ట్రాలను తగ్గించడం, గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గించడం, సంతానోత్పత్తిని పెరుగుపరచడం, బరువు తగ్గడంలో సహాయం చేయడం మరియు మెదడు ఆరోగ్యం మెరుగుపడడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. SECONDY ప్రతిరోజు సుమారు 12 నుంచి 25 వేరుశనగ పప్పులను తీసుకోవడం వలన మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. కానీ వేరుశనగలను అతిగా తీసుకోవడం వలన మరియు పచ్చి వేరుశనగలను తినడం వలన ఎలర్జీలు, ఉబ్బసం,అల్సర్, కీళ్లవ్యాధులు మొదలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వేరుశనగలను ప్రతి రోజు మితంగా మాత్రమే తినాలి. THIRDY మరీ ముఖ్యంగా వేరుశనగలను తిన్న వెంటనే మంచినీళ్లు అస్సలు తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.. ఎందుకంటే పల్లీలు తిన్న వెంటనే మంచినీరు తాగితే.. ఆహారనాళంలో కొవ్వు పేరుకుపోయి శ్వాసకోశ సమస్యలు వస్తాయట! అంతేకాకుండా పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే గ్యాస్ మరియు అజీర్ణ సమస్యలు కూడా వస్తాయట.కాబట్టి ప

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : ఆ దానం చేయడం వలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయట...!

చిత్రం
Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : ఆ దానం చేయడం వలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయట...! మనకున్న దాంట్లో కొంత భాగాన్ని లేని వారికి దానం చేస్తే పుణ్యం వస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం ధర్మాలు చేయడం అనేది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తోంది. అయితే దానాలు అనేక రకాలు ఉన్నాయి. వాటిలో అన్నదానం,వస్త్రదానం,జలదానం,గోదానం, కన్యాదానం, సువర్ణ దానం, భూదానం మొదలైనవి అన్ని దానాల్లోకి ఎంతో విశిష్టమైనవి. ఇక ఏ దానం చేస్తే ఏ యోగం ప్రాప్తిస్తుందో ఇప్పుడు చూద్దాం... 1. అన్నదానం - అన్నదానం చేస్తే రుణ బాధ తగ్గి దరిద్రం పోతుంది. 2. వస్త్ర దానం - వస్త్ర దానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది. 3. భూదానం - భూదానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి మరియు ఈశ్వరుడి దర్శన ప్రాప్తి కలుగుతుంది. 4.  పెరుగు - పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. 5. తేనె  - తేనె దానం చేస్తే పుత్ర సంతానం కలుగుతుందట. 6. ఉసిరికాయ - ఉసిరికాయను దానం చేస్తే ధనప్రాప్తి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 7. బియ్యం - బియ్యం దానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి.

Tips, Tricks And Remedies In Telugu : సూర్యాస్తమయం లో ఈ పనులు చేస్తే.. మాత్రం అంతా సర్వనాశనమే...!

చిత్రం
Tips, Tricks And Remedies In Telugu : సూర్యాస్తమయం లో ఈ పనులు చేస్తే.. మాత్రం అంతా సర్వనాశనమే...! హిందూ పురాణాల్లో ఏ పనులు ఏ సమయంలో చేస్తే మంచిదో అంతా వివరంగా చెప్పబడింది. ఆ పద్ధతులను మనం కనుక పాటించామంటే లక్ష్మీ కటాక్షం మనకు తప్పకుండా లభిస్తుంది. లేదంటే ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. ఇక సూర్యాస్తమయం సమయంలో మాత్రం కొన్ని పనులను అస్సలు చేయకూడదట.. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..! 1. తులసి చెట్టును ముట్టుకోకూడదు. తులసిని ముట్టుకున్నా లేదా ఆ సమయంలో తులసి ఆకులను తెంపినా ఆ శ్రీ మహాలక్ష్మికి చాలా కోపం వస్తుందట. 2. సూర్యాస్తమయం అయ్యాక ఎవరికి అప్పులు ఇవ్వకూడదు. 3. సూర్యాస్తమయం దాటాక చీపురుని వాడకూడదు. పొరపాటున ఆ సమయంలో చీపురు వాడితే ఆనందం, సంతోషాలతో పాటు  ఆ లక్ష్మీదేవి కూడా దూరం అవుతుందని అంటారు. 4. సూర్యాస్తమయం దాటాక చెత్త బయట వేయకూడదు. 5.అలాగే జుట్టును దువ్వుకోవడం, గోళ్ళను తీయడం లాంటివి అస్సలు చేయకూడదు. 6.అంతేకాకుండా సాయంత్రం దాటాక పాలు, పెరుగు, పంచదారతో పాటు ఏ ఇతర తెల్లని వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలా చేస్తే మన ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందట

HYD : వామ్మో ! ఆవులకి రొట్టెలు పెడితే చంపేస్తారా..?

చిత్రం
HYD : వామ్మో ! ఆవులకి రొట్టెలు పెడితే చంపేస్తారా..? మన హిందూ సంప్రదాయంలో  గోవుని మహాలక్ష్మి లో పూజిస్తారు. అలాగే మన ఇంటి ముందుకు ఏదైనా ఆవు వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్న ఏదో ఒక ఆహారం ఆవుకి పెట్టి ఆ గోమాతకు నమస్కరిస్తాం. అలా చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని భావిస్తాం.అయితే అదే ఉద్దేశంతో గోమాతకు రొట్టె పెట్టినందుకు ఆ వ్యక్తి చావు అంచుల వరకు వెళ్ళాడు. అసలేం జరిగిందో చూద్దాం..! హైదరాబాదులోని బోయినపల్లి స్టేషన్ పరిధిలో ఉన్న గణేష్ నగర్ కి చెందిన విజయ్ అనే వ్యక్తి ఇంటి ముందుకి శనివారం ఒక ఆవు వచ్చింది. దాంతో విజయ్ తల్లి ఆవుకి రొట్టెను పెట్టింది. ఇంతలోనే వారి ఎదురు ఇంట్లో ఉండే థామస్ అనే వ్యక్తి మా ఇంటి ముందు రొట్టె వేస్తావా అంటూ విజయ్  తల్లిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు. ఇక అది గమనించిన విజయ్ మా అమ్మని ఎందుకు తిడుతున్నావ్ ? అని అడిగే లోపే థామస్ గబగబా తన ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి విజయ్ కడుపు కింద భాగంలో పొడి చేశాడు. పైగా ఈ రోడ్డు నాది.. ఇంకోసారి ఆవులకు ఇక్కడ ఆహారం పెడితే అందరినీ చంపేస్తానని బెదిరించాడు. ఇక విషయం పోలీసుల వరకు వెళ్లడంతో..

Dharma Sandehalu - Talapatra Nidhi : ఏ దేవుణ్ణి ఏ సమయంలో పూజిస్తే.. అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా...?

చిత్రం
Dharma Sandehalu - Talapatra Nidhi : ఏ దేవుణ్ణి ఏ సమయంలో పూజిస్తే.. అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా...? ప్రతి ఒక్కరికి ఒక్కో దేవుడిపైన విపరీతమైన నమ్మకం భక్తి ఉంటాయి. అయితే శాస్త్రాలలో ఏ దేవుడిని ఏ సమయంలో పూజిస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయో చెప్పబడింది.అవేంటో ఇప్పుడు చూసేద్దాం.తెల్లవారుజామున 3 గంటలకు శ్రీమహావిష్ణువుని పూజిస్తే ఆయన దయ మనపై అపారంగా ఉంటుందట. అలాగే ప్రాతః కాలంలో సూర్య భగవానుని ఉదయం 6 గంటల్లోగా పూజించాలి. అలాగే ఈ సమయంలోనే చేసే పూజ శ్రీ రాముడికి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఎంతో ఇష్టమైనదట. అలాగే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈశ్వరుడిని మరియు దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయట. సాయంత్రం 3 గంటలకు రాహువును పూజిస్తే మంచి ఫలితం కలుగుతుందట. అలాగే సూర్యాస్తమయం సమయంలో శివ పూజకు దివ్యమైన సమయమట.ఇక రాత్రి 6 నుంచి 9 గంటల వరకు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కృపా కటాక్షాలు మనకు ఎప్పుడూ లభిస్తాయట.  

Health Tips In Telugu : రోజు కాస్త బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా...?

చిత్రం
Health Tips In Telugu : రోజు కాస్త బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా...? ప్రతీ రోజు బెల్లం తినడం ఎంతో ఆరోగ్యకరం. ప్రతీరోజు బెల్లం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం నోటికి తీపిని ఇవ్వడమే కాకుండా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. పూర్వం బెల్లాన్ని తినడంతో పాటు మంచినీటిలో కలుపుకుని తాగేవారు. ఎందుకంటే బెల్లంలో ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతిరోజు బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. జలుబు చేసినప్పుడు ఒక ముక్క బెల్లం తిని కొంచెం గోరువెచ్చని నీరు తాగితే జలుబు నుంచి వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు.అలాగే ఆహారంలో ప్రతిరోజు బెల్లం తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యను అరికట్టవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. 

Health Tips In Telugu : ప్రతీ రోజూ పచ్చిమిరపని తినాలి..ఎందుకో తెలుసా..?

చిత్రం
Health Tips In Telugu : ప్రతీ రోజూ పచ్చిమిరపని తినాలి..ఎందుకో తెలుసా..? 1. పచ్చిమిరపలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 2. ముక్కుదిబ్బడే ఉన్నవారు పచ్చిమిరపన్ను తింటే ముక్కు ద్వారాలు క్లియర్ అవుతాయి. 3. పచ్చిమిరప తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. 4. పచ్చిమిర రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. 5. పచ్చిమిరప లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. 6. పచ్చిమిరపలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి బోలి ఎముకల వ్యాధి తగ్గుతుంది.  

Tips For Kitchen In Telugu : ప్రతీ రోజూ అందరికీ ఉపయోగపడే వంటింటి చిట్కాలు

చిత్రం
Tips For Kitchen In Telugu : ప్రతీ రోజూ అందరికీ ఉపయోగపడే వంటింటి చిట్కాలు ఈ వంటింటి చిట్కాలు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి...అవేంటో ఒకసారి మీరే చూసేయండి. 1. చపాతీలు చేసిన వెంటనే వేడిగా తింటేనే మెత్తగా ఉంటాయి... కాసేపు అవ్వగానే గట్టిగా అయిపోతాయి..అయితే ఎప్పటికీ చపాతీలు మెత్తగా ఉండాలంటే చపాతీ పిండి కలిపేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ పాలు వేశారంటే చల్లారాక కూడా చపాతీలు మెత్తగా దూదిలాగా ఉంటాయి. 2. పొడి కారం నిలువ ఉంచే డబ్బాలో ఒక చిటికెడు ఇంగువ కలిపితే పురుగులు పెట్టకుండా కారం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. 3. పప్పు ఉడికించేటప్పుడు అందులో కాస్త నూనె కానీ డాల్డా కానీ వేస్తే తొందరగా మెత్తగా ఉడుకుతుంది. 4. ఫ్రిడ్జ్ లో పెట్టిన పన్నీరు ముక్కలు గట్టి పడితే వాటిని ఒక ఐదు నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచితే మెత్తగా అవుతాయి. 5. పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కొబ్బరి చిప్ప లోపల కాస్త నిమ్మరసం రాయాలి.