పోస్ట్‌లు

నవంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

Karthika Masam - కార్తీక మాసంలో ఆ సమయంలో దీపం వెలిగిస్తే.. కష్టాలు తప్పవు...!

చిత్రం
Karthika Masam - కార్తీక మాసంలో ఆ సమయంలో దీపం వెలిగిస్తే.. కష్టాలు తప్పవు...! కార్తీక మాసంలో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే దీపం వెలిగించాలి.ఏ సమయంలో పడితే ఆ సమయంలో దీపాన్ని వెలిగిస్తే కష్టాలు తెచ్చుకున్నట్టే అని పెద్దల అభిప్రాయం. ఆ పరమ శివుడిని భోళా శంకరుడని అంటారు,అంటే శివుడికి మనము నువ్వుల దీపాన్ని వెలిగించినా,బిల్వదళాన్ని సమర్పించినా లేదా ఉత్తి నీటితో అభిషేకించినా ఎంతో సంతృప్తుడై మన కోరికలు తీరుస్తాడు. కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపారాధన చేయాలి. ఎవరైతే ఇంట్లో రెండు పూటలా దీపారాధన చేస్తారో ఆ ఇంటికి తప్పకుండా శ్రీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సూర్యోదయం కంటే ముందు నుంచి అలాగే ఉదయం 10 గంటల లోపే పూజ చేసి దీపాన్ని వెలిగించాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దీపారాధన చేయడం సరైన పద్ధతి కాదు. ఇక సాయంత్రం పూట ఇంటిని శుభ్రపరుచుకుని 5 గంటల నుండి 7 గంటల లోపే దీపారాధన చేయాలి.ఇలా చేస్తే మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని పురాణాల్లో చెప్పబడింది. ఇక ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి రోజున తులసి

Health Tips In Telugu : బరువు పెరగకుండా ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే...ఇలా చెయ్యండి...!

చిత్రం
Health Tips In Telugu : బరువు పెరగకుండా ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే...ఇలా చెయ్యండి...! నిత్యం మనం కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా ఎప్పుడు ఒకేలా ఉండేలా జాగ్రత్త పడచ్చు. ఇక్కడ చెప్పిన ఈ చిట్కాలను కనుక రోజు పాటించారంటే మీ బరువు అస్సలు పెరగదు. 1.ఆహారంలో చక్కెరను చాలా తక్కువగా వాడాలి. ఎందుకంటే చక్కెర ఎక్కువగా వాడినప్పుడు అది మన శరీర బరువుని పెంచుతుంది. 2. అలాగే సమోసా, చిప్స్, నూడుల్స్, వేపుళ్ళు, బర్గర్లు, పిజ్జాలు, బజ్జీలు, వడలు మొదలైన ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వాటిలో ఉండే అధిక స్థాయి సోడియం,చక్కర వంటివి మన శరీర బరువును విపరీతంగా పెంచేస్తాయి. 3. ఇక మరీ ముఖ్యంగా రాత్రి 8 గంటల లోపు భోజనాన్ని ముగించి ఆ తర్వాత ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే రాత్రి 8 గంటల లోపల భోజనం ముగించగలిగితే ఆహారం రెండు గంటల్లో జీర్ణం అయిపోతుంది. ఇక రాత్రి 8 గంటల తర్వాత మరీ ఆకలిగా అనిపిస్తే కాసిన పండ్ల ముక్కలో, కూరగాయ ముక్కలో తినాలి. 4. అలాగే ప్రతిరోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీటిని తాగాలి.

Health Tips In Telugu : ఆ ఆకు కూరని తింటే..వయసు తగ్గి యవ్వనంగా కనిపిస్తారట ...!

చిత్రం
Health Tips In Telugu : ఆ ఆకు కూరని తింటే.. వయసు తగ్గి యవ్వనంగా కనిపిస్తారట...! సాధారణంగా కొంతమంది తక్కువ వయసు ఉన్నప్పటికీ పెద్ద వయసు వారిలా కనిపిస్తూ ఉంటారు. అందుకు కారణం మన శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ అనే కణాలు.ఇక ఈ ఫ్రీ రాడికల్స్ కి వాతావరణంలోని కాలుష్యం కూడా తోడైందంటే గుండెజబ్బులు, చర్మ సమస్యలు మొదలైన ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. రక్తహీనత ఉన్నప్పుడు మనం దేని మీద దృష్టి పెట్టలేము. అసహనం, చిరాకు వేధిస్తాయి. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఫోలేట్ విటమిన్ తగ్గితే రొమ్ము క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు వంటివి వస్తాయి ఇక ఇలాంటి సమస్యలన్నీ దూరంగా కావాలంటే వారానికి ఒక్కసారి అయినా మన ఆహారంలో బచ్చలకూరని చేర్చుకోవాలి. బచ్చలి కూర తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ కణాల విడుదల అదుపులో ఉండి అకాల వృద్ధాప్యం రాకుండా ఉంటుంది.

Karthika Masam 2023 Telugu : కార్తీక మాసంలో శివుడిని ఆ పూలతో... పూజిస్తే కష్టాలు తీరి...పితృ దోషాలు తొలగిపోతాయట...!

చిత్రం
Karthika Masam 2023 Telugu : కార్తీక మాసంలో శివుడిని ఆ పూలతో... పూజిస్తే కష్టాలు తీరి...పితృ దోషాలు తొలగిపోతాయట...! అన్ని మాసాల్లోకి కార్తీకమాసం ఎంతో ప్రత్యేకమైనది, పవిత్రమైనది. కార్తీక మాసంలో ఆ పరమ శివున్ని భక్తితో పూజించిన వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. ఇక కార్తీకమాసంలో ఆ శివుడిని అందరూ ఎన్నో విధాలుగా తమకు తోచిన విధంగా దొరికిన పూలతో పూజిస్తూ పరమశివుని అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆశిస్తూ ఉంటారు. సాధారణంగా ఏ దేవుణ్ణి పూజించాలన్న పువ్వులు ఎంతో ముఖ్యమైనవి.అయితే ఏ దేవుడికి ఏ పూలు ఇష్టమో తెలుసుకుని ఆ పూలతో కనుక పూజిస్తే కోరిన కోరికలు తీరడమే కాకుండా చేసిన పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. ఇక పురాణాల్లో చెప్పిన ప్రకారం కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన ఆ పూలతో ఎవరైతే పరమశివుడిని పూజిస్తారో వారికి కష్టాలు తీరి, పితృ దోషాలు తొలగిపోవడమే కాకుండా కోటి జన్మల పుణ్యం లభిస్తుందట. ఇంతకీ ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పూలు శంకు పూలు. శంకు పూలు ముఖ్యంగా నీలిరంగులో ఉంటాయి. ఆ పరమశివ

Sravana Bhargavi - Hemachandra : శ్రావణ భార్గవి చేసిన ఆ పనితో... హేమచంద్ర శ్రావణ భార్గవిలిద్దరూ నిజంగా విడిపోయినట్లే అంటున్న నెటిజన్లు...!

చిత్రం
Sravana Bhargavi - Hemachandra : శ్రావణ భార్గవి చేసిన ఆ పనితో... హేమచంద్ర శ్రావణ భార్గవిలిద్దరూ నిజంగా విడిపోయినట్లే అంటున్న  నెటిజన్లు...! 2009లో ఒక షూటింగ్ సెట్టులో కలిసిన హేమచంద్ర శ్రావణ భార్గవి లు ఫస్ట్ సైట్ లోనే ప్రేమలో పడిపోయారు. ఇక తర్వాత వారిద్దరూ ఇరువైపుల పెద్దలను ఒప్పించి డిసెంబర్ 2012లో ఎంగేజ్మెంట్ చేసుకునీ 2013లో ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సాక్షిగా వివాహం చేసుకున్నారు. 2016లో వారిద్దరికీ శిఖర చంద్రిక అనే పాప జన్మించింది. ఇక వారి వివాహం జరిగిన ఏడేళ్లకు 2020లో వారిద్దరూ విడిపోయినట్టుగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. 2020 వరకు వారిద్దరూ తమ పాపతో కలిసి పలు వీడియోలు పోస్ట్ చేసేవారు. అయితే ఆ తర్వాత శ్రావణ భార్గవి తన కూతురు శిఖరతో ఒక ఫ్లాట్ లో విడిగా ఉంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతోంది.అలాగే హేమచంద్ర కుడా కేవలం తన ఒక్కడి పోస్ట్ లనే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. దాంతో అప్పుడే వారిద్దరూ విడిపోయినట్టే అని సోషల్ మీడియాలో నెటిజెన్లంతా కన్ఫామ్ చేసేసారు. ఇక మళ్ళీ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇటీవలే ప్రసారమైన ఒక ప్రో

Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఏ సమయంలో స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందో తెలుసా...?

చిత్రం
Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఏ సమయంలో స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందో తెలుసా...? 2023 నవంబర్ 14 నుండి కార్తీక మాసం ప్రారంభమైంది. ఇక అన్ని మాసాలలో కార్తీక మాసం అత్యుత్తమ మాసంగా చెప్పబడింది. కార్తీకమాసంలో అన్ని పండుగలే ! బలి పాడ్యమి, భగిని హస్తభోజనం, నాగుల చవితి, ఉద్దాన ఏకాదశి,క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలు. ఇక కార్తీకమాసంలో 30 రోజులు ఎవరైతే నది స్నానం చేస్తారో వారందరికీ ఆ శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. కార్తీకమాసంలో స్నానం చేసేవారు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో శివ శివా లేదా ఓం నమశ్శివాయ అనుకుంటూ స్నానం చేయాలి.  ఇక కార్తీకమాసంలో స్నానం చేసేటప్పుడు ఆ పరమేశ్వరుని తలుచుకుని నన్ను అనుగ్రహించు గాక అని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. కార్తీకమాసంలో నదులు, కాలువలు,చెరువులు, బావులు మొదలైన వాటి దగ్గర స్నానం చేయాలి. ఇవి ఏవి దగ్గరగా లేనివారు ఒక బకెట్లో నీటిని నింపి రాత్రంతా వెన్నెలలో ఉంచి మర్నాడు ఉదయాన్నే స్నానం చేయాలి ఇలా చేస్తే నది స్నానం చేసినంత పుణ్యం వస్తుందట!

Karthika Pournami 2023 : కార్తీక పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలి..? నవంబర్ 26 లేదా నవంబర్ 27 ?

చిత్రం
Karthika Pournami 2023 : కార్తీక పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలి..?  నవంబర్ 26 లేదా   నవంబర్ 27 ? కార్తీకమాసం మొత్తం అంతా కూడా ఎంతో పవిత్రమైందని పురాణాల్లో చెప్పబడింది ముఖ్యంగా కార్తీకమాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టమైనది కార్తీక పౌర్ణమి రోజున మన శక్తి కలది ఏ చిన్న పూజ చేసినా మనకి 100 రెట్ల పుణ్యఫలితం వస్తుందని పురాణాల్లో చెప్పబడింది. కార్తీక పౌర్ణమి రోజున మనము చేసే పూజ అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని మనకు ఇస్తుందట. ఇక కార్తీక పౌర్ణమి ఈ ఏడాది ఏ రోజు జరుపుకోవాలో తెలీక చాలామంది ఆలోచనలో పడిపోతున్నారు. ఎందుకంటే ఈ ఏడాది వచ్చిన ప్రతి పండుగ తగులు మిగులుగా వస్తోంది. అంటే ఈ ఏడాది వచ్చిన ప్రతి పండుగ ముందు రోజు మధ్యాహ్నం మొదలై మరుసటి రోజు మధ్యాహ్నం ముగుస్తోంది. ఇక ఈ ఏడాది ప్రతి తెలుగు క్యాలెండర్ లోను నవంబర్ 27 సోమవారం నాడు కార్తీక పౌర్ణమిని చూపిస్తోంది. అయితే మనం ఏ పండగ అయినా తిధి ని బట్టి చేసుకుంటాం కాబట్టి పౌర్ణమి ఘడియలను బట్టి కార్తీక పౌర్ణమి పూజ చేసుకోవాలి. ఇక ఈ ఏడాది ఆదివారం నవంబర్ 26న మధ్యాహ్నం 3:12 నిమిషాలకు పౌర్ణమి ఘడియలు ప్ర

గోరింటాకు మొక్కని కనుక ఇంట్లో పెంచారంటే ఇంట్లోని వారికంతా అశుభం...అశాంతి...అనారోగ్యమే ..!

చిత్రం
గోరింటాకు మొక్కని కనుక ఇంట్లో పెంచారంటే ఇంట్లోని వారికంతా అశుభం... అశాంతి...అనారోగ్యమే ..! సాధారణంగా మొక్కలను ఇష్టపడని వారు ఉండరనే చెప్పాలి. ఎవరికి ఉన్న స్థలాన్ని బట్టి వారు ఏవో కొన్ని పూలు,పండ్ల మొక్కలు పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇక ఆడవారైతే పూలు, పళ్ళ మొక్కలతో పాటు గోరింటాకు మొక్కను కూడా తప్పకుండా పెంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే గోరింటాకు మొక్కని ఇంట్లో నాటడం ఎంతో అరిష్టమని వాస్తు శాస్త్ర  నిపుణులు తెలియచేస్తున్నారు. గోరింటాకును పెట్టుకోవడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. కానీ గోరింటాకు చెట్టుని ఇంట్లో నాటడం మాత్రం ఎంతో ఆశుభమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గోరింటాకు మొక్కలకు ప్రతికూల శక్తులు ఉంటాయట. కాబట్టి మనం గోరింటాకు మొక్కని ఇంట్లో కనుక నాటితే అది ఇంట్లోనే వారి మనశ్శాంతి, ఆనందాలపై చెడు ప్రభావం చూపి ఇల్లంతా నెగటివ్ ఎనర్జీతో నిండిపోతుందట. గోరింటాకు చెట్టుని నాటిన వారి ఇంట్లో అభివృద్ధి నిలిచిపోతోందట. అలాగే గోరింటాకు చెట్టుని నాటిన ఇంట్లోని వారి మధ్య ఎప్పుడూ తగాదాలు, విభేదాలు ఏర్పడుతూ ఉంటాయట. గోరింటాకు చెట్

Home Made Fertilizer For Rose Plants : ఈ ఫర్టిలైజర్ కనుక ఇస్తే....మీ గులాబీ చెట్టు గుత్తులు గుత్తులుగా పూలను ఇస్తుంది...!

చిత్రం
Home Made Fertilizer For Rose Plants : ఈ ఫర్టిలైజర్ కనుక ఇస్తే....మీ గులాబీ చెట్టు గుత్తులు గుత్తులుగా పూలను ఇస్తుంది...! గులాబీ పూలు అంటే ఇష్టం పడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ఇక ఇంట్లోనే అతి సులువుగా తయారు చేసుకోగలిగే ఫర్టిలైజర్ ని కనుక గులాబీ మొక్కలకి మీరు ఇచ్చారంటే మీ ఇంట్లో గులాబీ పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అసలు గులాబీ మొక్కలు బాగా ఎదగాలంటే ముందుగా కొన్ని చిట్కాలను పాటించాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. గులాబీ మొక్కల మొదట్లో కొంచెం ఎండినట్టుగా కనిపించాకే మొక్కలకి నీళ్లు పొయ్యాలి. అతిగా నీటిని పోయకూడదు. అలాగే గులాబీ మొక్కని ఉంచిన కుండీలో ఎక్కువైన నీరు బయటకు వెళ్ళిపోయేలా కుండీ కి రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. ఇక గులాబీ మొక్కని పెట్టే కుండీలోని మట్టిలో కనీసం ఒక వంతు ఇసుకను కలపాలి. అలాగే 15 రోజులకు ఒకసారి DAP ఎరువుని తప్పకుండా గులాబీ మొక్కలకు ఇవ్వాలి. అంతే కాదండి గులాబీ మొక్కలకి బాగా ఎండ తగిలేలా చూడాలి గులాబీ మొక్కలకి ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటల పాటు ఎండ తగిలేలా చూడాలి. అప్పుడే గులాబీ మొక్కలకి గుత్తులు గుత్తులుగా గులాబీ పూలు పూస

తెలంగాణ రాష్ట్రంలోని ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులంతా .... దీపావళిని స్మశానంలో జరుపుకుంటారట ...!

చిత్రం
తెలంగాణ రాష్ట్రంలోని ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులంతా .... దీపావళిని స్మశానంలో జరుపుకుంటారట ...! సాధారణంగా దీపావళిని ఎవరైనా తమ కుటుంబ సభ్యులతోనూ, బంధుమిత్రులతోను జరుపుకుంటారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఊర్లోని ప్రజలు మాత్రం దీపావళి పండుగను ఏటా తమ ఊర్లోని స్మశాన వాటికలో జరుపుకుంటూ ఉంటారు. వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న కార్ఖానా గడ్డ అనే ఊర్లోని ప్రజలు గత 60 సంవత్సరాలుగా దీపావళిని తమ ఊర్లోని స్మశాన వాటికలో ఉన్న తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద ప్రతి ఏటా దీపావళిని జరుపుకుంటారు. ఉద్యోగాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన వారందరూ కూడా దీపావళి పండుగ రోజున తప్పకుండా తమ ఊరికి వచ్చి తమ సభ్యులతో కలిసి స్మశానంలో దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంటారు. దీపావళి పండగ రోజు ఆ గ్రామంలోని వారంతా కొత్త బట్టలను ధరించి పిల్లలతో  పాటు సాయంత్రం 6 గంటలకు స్మశానానికి వెళ్లి అక్కడ ఉన్న సమాధులను శుభ్రం చేసి ఆ సమాధుల వద్ద దీపాలను వెలిగించి చనిపోయిన వారికి ఇష్టమైన పిండివంటలను వండి వాటిని వారికి నైవేద్యంగా పెడ

Health Tips In Telugu : చలికాలంలో వెల్లుల్లి తింటే ... ఈ ఆరోగ్య సమస్యలు అస్సలు రావు..!

చిత్రం
Health Tips In Telugu : చలికాలంలో వెల్లుల్లి తింటే ... ఈ ఆరోగ్య సమస్యలు అస్సలు రావు..! చలికాలంలో సాధారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. వాటన్నిటికీ వెల్లుల్లి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది వెల్లుల్లి ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. వెల్లుల్లి తినడం వలన ఉండే ఉపయోగాలను ఇప్పుడు చూద్దాం.. 1.వెల్లుల్లి చలికాలంలో వచ్చే జలుబు కఫం సమస్యలను తగ్గించి శ్వాసక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. 2.అలాగే చలికాలంలో ఎక్కువగా వచ్చే కీళ్ల నొప్పులు, వాపులను వెల్లుల్లి సమర్థవంతంగా తగ్గిస్తుంది. 3. వెల్లుల్లిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చలికాలంలో మన చర్మాన్ని పొడిబారక్కుండా కాపాడతాయి. 4.సాధారణంగా చలికాలంలో జీవక్రియ మందగిస్తుంది. అందువల్ల చలికాలంలో వెల్లుల్లిని వంటల్లో వాడడం వలన జీవక్రియ వేగంగా జరిగేలా చేస్తుంది. 5. జలుబు వెల్లుల్లి జలుబు,దగ్గు లక్షణాలను తగ్గిస్తుంది. 6.గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలలో వెల్లుల్లి ఎప్పుడు ముందుంటుంది.ముఖ్యంగా చలికాలంలో వెల్లుల్లిని వాడడం వలన గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.