పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

చిత్రం
Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..! జ్యోతిషాస్త్ర ప్రకారం 12 ఏళ్ల తర్వాత శుక్రుడు, గురుడు ఒకే రాశిలో కలవడం వలన ఎంతో అరుదైన గజలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. అందువల్ల మార్చిలో 12 రాశుల్లోని కొన్ని రాశుల వారికి అద్భుత యోగం పట్టనుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం. మేష రాశి : మేష రాశి 12 ఏళ్ల తర్వాత ఏర్పడనున్న గజలక్ష్మి రాజయోగం వలన మేష రాశి వారు ఎన్నో అద్భుతమైన ఆనందాలని పొందబోతున్నారు. గజలక్ష్మి రాజయోగము వలన మేష రాశి వారికి జీవిత భాగస్వామితో అనుబంధం బలపడి వైవాహిక జీవితం ఆనందమయం అవుతుంది.వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.కోరికలన్నీ నెరవేరుతాయి. కర్కాటక రాశి :  గజలక్ష్మి రాజయోగం వలన కర్కాటక రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. సింహ రాశి : గజలక్ష్మి రాజయోగం వలన సింహరాశి వారు ఎన్నో అద్భుతమైన ఫల

భోజనం చేసిన వెంటనే ఈ పనులను అస్సలు చేయకూడదు...!

చిత్రం
భోజనం చేసిన వెంటనే ఈ పనులను అస్సలు చేయకూడదు...! పండ్లు : భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ కూడా పళ్ళను తినకూడదు. భోజనం చేసిన వెంటనే  పళ్ళు తింటే  కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. అందుచేత పళ్ళని తినాలనిపిస్తే భోజనానికి ఒక గంట ముందు కానీ లేదా భోజనానికి ఒక గంట తర్వాత గాని పండ్లను తినాలి. స్నానం : భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ కూడా స్నానం చేయకూడదు. భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే  కాళ్ళకూ, చేతులకూ రక్త సరఫరా ఎక్కువై జీర్ణప్రక్రియ మందగిస్తుంది. నిద్ర : భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ నిద్రపోకూడదు.ఎందుకంటే భోజనం చేసిన వెంటనే నిద్రపోతే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. టీ : భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ టీ తాగకూడదు. భోజనం చేశాక టీ తాగడం వలన  ఎక్కువ మొత్తంలో యాసిడ్ రిలీజ్ అయ్యి, ఆహారం జీర్ణమవడం కష్టమవుతుంది. ధూమపానం : కొంతమందికి భోజనం చేసిన వెంటనే సిగరెట్ కాల్చే అలవాటు ఉంటుంది. అయితే భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ కూడా సిగరెట్ కాల్చకూడదు. ఎందుకంటే భోజనం తరువాత కాల్చే ఒక్క   సిగరెట్ పది సిగరెట్లతో సమానం.

Phalguna Masam 2024 : ఫాల్గుణ మాసం నెల రోజులూ ...ఆ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే...మీ రాశి ఉందేమో చూడండి..!

చిత్రం
Phalguna Masam 2024 : ఫాల్గుణ మాసం నెల రోజులూ ...ఆ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే...మీ రాశి ఉందేమో చూడండి..! ఫిబ్రవరి 25 నుంచి ఆ శ్రీ మహా విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఫాల్గుణ మాసం ప్రారంభమైంది. ఫాల్గుణ మాసం లో విష్ణువుని పూజిస్తూ దానధర్మాలు చేస్తే మోక్షం లభిస్తుందట. ఎందుకంటే ఆ మహా విష్ణువుకి  ఫాల్గుణ మాసం  అంటే ఎంతో ఇష్టమట. లక్ష్మీదేవి కూడా  ఫాల్గుణ మాసం  లోనే జన్మించిందట. అందుచేత  ఫాల్గుణ మాసం  లో ఆ శ్రీ మహా విష్ణువు తో పాటు మహాలక్ష్మిని కూడా పూజించిన వారందరికీ విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని హిందూ పురాణాల్లో చెప్పబడింది. ఇక జ్యోతిషాస్త్ర ప్రకారం కొన్ని రాశు ల వారికి  ఫాల్గుణ మాసం  ఎంతో అదృష్టాన్ని కలుగజేస్తుందట.ఆ రాశు లు ఏవో ఎప్పుడు చూసేద్దాం. మేష రాశి :  ఫాల్గుణ మాసం  మేష రాశి వారికి ఎంతో శుభప్రదమైనది. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు .కుటుంబ జీవితం ఆనందమయం అవుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మిధున రాశి : మిధున రాశి వారికి ఫాల్గుణ మాసం ఎంతో అదృష్టాన్ని

Latest Telugu News : ఇంట్లో ఈ వస్తువులు ఎప్పుడూ అయిపోకూడదు....!

చిత్రం
Latest Telugu News : ఇంట్లో   ఈ వస్తువులు ఎప్పుడూ అయిపోకూడదట...! ఉప్పు : మనం ఇంట్లో ప్రతినిత్యం వాడే ఉప్పు ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోకూడదని అంటారు . కొన్ని ఉప్పు ప్యాకెట్లను ముందుగానే నిలువ చేసుకుని ఉంచుకోవాలి. ఉప్పు పూర్తిగా అయిపోయినప్పుడు ఇంట్లో ప్రతికూలత పెరిగి వాస్తు దోషం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఉప్పు పూర్తిగా అయిపోయినప్పుడు అది వంటగదిలో పని చేసే మహిళలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. బియ్యం : వంటగది లో బియ్యం ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోకూడదు. అలా జరిగితే శుక్ర దోషం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట . ఇంట్లో ఎప్పుడు బియ్యం నిల్వ ఉంటే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. నూనె : వాస్తు శాస్త్రం ప్రకారం , నూనె శని భగవంతునితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. వంటగది లో నూనె పూర్తిగా అయిపోతే శనిదేవుడు కోపగిస్తాడు. వీలైతే ప్రతి శనివారం నూనెను దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. పసుపు : పసుపు వంటగదిలో ఉండాల్సిన అతి ముఖ్యమైన వస్తువు. పసుపు విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందువల్ల ఎప్పుడూ కూడా పసుపు అయిపోకుండా చ

Daily Horoscope 2024 : అతి త్వరలోనే ఆ 5 రాశుల వారికీ డబ్బే డబ్బు... మీరున్నారేమో చూడండి..!

చిత్రం
Daily Horoscope 2024 : అతి త్వరలోనే  ఆ 5 రాశుల వారికీ డబ్బే డబ్బు...మీరున్నారేమో చూడండి..! జ్యోతిశాస్త్ర ప్రకారం ఈ ఏడాది అంటే 2024 మార్చి నెలలో మీన రాశిలో రాహువు, సూర్యుడు కలవబోతున్నారు.అందుచేత మార్చి నెలలో కొన్ని రాశుల వారికి ఆదాయం విపరీతంగా పెరిగనుంది.ఆ రెండు గ్రహాలు కలయిక వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూసేద్దాం వృషభ రాశి ( Taurus ) : వృషభ రాశి వారికి మార్చి నెలలో కోరికలన్నీ నెరవేరబోతున్నాయి. ఉద్యోగులు పై అధికారులచే ప్రశంసలు అందుకుంటారు, ఆదాయం పెరుగుతుంది, శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.అలాగే వృషభ రాశి వారు మార్చి నెలలో పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. మిధున రాశి  ( Gemini ) : మిధున రాశి వారు మార్చి నెలలో అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు.ఉద్యోగులకు అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. సింహరాశి ( Leo ) : మార్చి నెలలో సింహరాశికి చెందిన వ్యాపారులకు ధన లాభం పెరుగుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, ప్రేమ వ్యవహారాల

Horoscope Today 2024 : శ్రీ మహాలక్ష్మి దేవికి ఆ రాశులంటే చాలా ఇష్టం... మీ రాశి అందులో ఉందా...?

చిత్రం
Horoscope Today 2024 : శ్రీ మహాలక్ష్మి దేవికి ఆ రాశులంటే చాలా ఇష్టం...మీ రాశి అందులో ఉందా...? ప్రతి ఒక్కరూ అనుక్షణం ఆ శ్రీ మహాలక్ష్మి దేవి కటాక్షం కోసం పరితపిస్తూ ఉంటారు.  ఎందుకంటే జీవితంలో అనుకున్న పనులను పూర్తి చేయాలన్నా,ఉన్నత స్థాయికి చేరాలన్నా ఆ మహాలక్ష్మి దేవి అనుగ్రహం మన మీద  ఉండాల్సిందే. అటువంటి మహాలక్ష్మికి 12 రాశుల్లోను కొన్ని రాశులు అంటే మహా ఇష్టమట. ఆ రాశుల వారి మీద సదా అమ్మ వారి కటాక్షం ఉంటుందట. ఆ రాశుల వారింట ఆ మహాలక్ష్మి ఎప్పటికీ కొలువై ఉంటుంది.అందుచేత ఏ పనులను చేసిన ఆ రాశుల వారికి తప్పకుండా విజయం లభిస్తుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. వృషభ రాశి : వృషభ రాశికి చెందినవారు దయ, జాలి,నిజాయితీ వంటి ఎన్నో మంచి స్వభావాలను కలిగి ఉంటారు. అలాంటి వృషభ రాశి వారు అంటే ఆ లక్ష్మీదేవికి విపరీతమైన ఇష్టమట.వృషభ రాశి వారి మీద ఎప్పటికీ ఆ శ్రీమహాలక్ష్మి దేవి అనుగ్రహం ఉండడం వలన వృషభ రాశి వారు ఏ పని తలపెట్టిన ఆ లక్ష్మీదేవి వారికి పూర్తి మద్దతుని. అదృష్టాన్ని కలగజేస్తుంది. అంతే కాకుండా వృషభరాశి వారికి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కూడా చాలా ఎక్కువగా

Latest Telugu News : Mahesh Babu వల్ల టార్చర్ భరించలేక...ఫోన్ నెంబర్ మార్చేసిన ప్రముఖ నిర్మాత...!

చిత్రం
Latest Telugu News : Mahesh Babu వల్ల టార్చర్ భరించలేక...ఫోన్ నెంబర్ మార్చేసిన ప్రముఖ నిర్మాత...! 2003 లో మహేష్ బాబు,భూమిక చావ్లా జంటగా వచ్చిన ఒక్కడు మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా ! మాస్ హీరో గా మహేష్ బాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఒక్కడు మూవీ ఏ కారణం.ఇప్పటికీ ఒక్కడు సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. ఒక్కడు మూవీకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా ఎమ్మెస్ రాజు ఆ చిత్రాన్ని నిర్మించాడు. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ల కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు ఎంతగానో నువ్వు తెప్పిస్తుంది. ఒక్కడు మూవీలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్ట్ ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటాడు. ఇక పాస్ పోర్ట్ కోసం మహేష్ బాబు ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని టార్చర్ పెట్టే సన్నివేశం ఒక్కడు మూవీలో ఎంతో అద్భుతంగా వచ్చింది. కొత్తగా మొబైల్ ఫోన్ కొన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం మొట్ట మొదటిసారి నువ్వే నాకు ఫోన్ చెయ్యాలని తన ప్రియురాలికి ఫోన్ చేసి తన నెంబర్ ని చెప్తాడు. అదే సమయంలో పాస్ పోర్ట్ కోసం వచ్చి అక్కడే ఉన్న మహేష్ బాబు గ్యాం

Latest Telugu News : మీ కోరికలు త్వరగా నెరవేరాలంటే ఆ దేవుడికి... జీడిపప్పుని నైవేద్యంగా పెట్టండి...!

చిత్రం
Latest Telugu News : మీ కోరికలు త్వరగా నెరవేరాలంటే ఆ దేవుడికి... జీడిపప్పుని నైవేద్యంగా పెట్టండి...! మన హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే కదా! అలాగే ప్రతి దేవుడికి వారానికి ఒక ప్రత్యేకమైన రోజు, అలాగే ప్రత్యేక పండుగలు ఉన్నాయి. ఇక ప్రతి నిత్యం పూజ చేసేటప్పుడు ఎవరి శక్తి కొలదీ వారు ఆ భగవంతుడికి పాలు, పంచదార, పటిక బెల్లం, అటుకులు,బెల్లం అలా ఎవరికి తోచిన విధంగా వారు ఆ దేవుడికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అయితే మన కోరికలు త్వరగా నెరవేరాలంటే ఒక్కో దేవుడికి ఒక్కో  ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి.  ఇక వినాయకుడికి బుధవారం రోజున జీడిపప్పుని నైవేద్యంగా పెడితే గ్రహ దోషాలన్నీ తొలగిపోయి కోరుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయట. కేవలం వినాయకుడికే కాకుండా ఆ శివుడికి కూడా సోమవారం రోజున జీడిపప్పును ప్రసాదంగా పెడితే మన పైన ఆ శివుని అనుగ్రహం కలిగి మనం కోరుకున్న కోరికలన్నీ  త్వరగా నెరవేరుతాయట.

Mahesh Babu - Chiranjeevi - Namrata : ఆ విషయంలో మహేష్ బాబు భార్య నమ్రత అంటే మెగాస్టార్ చిరంజీవికి విపరీతమైన ఇష్టమట...!

చిత్రం
Mahesh Babu - Chiranjeevi - Namrata : ఆ విషయంలో మహేష్ బాబు భార్య నమ్రత అంటే మెగాస్టార్ చిరంజీవికి విపరీతమైన ఇష్టమట...! చిరంజీవి, నమ్రత కలిసి అంజి అనే సినిమాలో నటించారు.2004 సంక్రాంతి కానుకగా విడుదలైన అంజి సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించుగా ఎం శ్యాం ప్రసాద్ రెడ్డి అంజి సినిమాని నిర్మించారు. అయితే 1998లో మొదలైన అంజి సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి దాదాపు 5 ఏళ్లు పట్టింది. అప్పట్లోనే అంజి సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఆ సినిమాలో ఉన్న ఆరు పాటలకు ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్ లని తీసుకున్నారు. అలాగే అంజి మూవీలోని యాక్షన్ సీన్ల కోసం బాలీవుడ్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఫైట్ మాస్టర్స్ ని రప్పించారు.. అందువల్ల అంజి సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో షూటింగ్ కాస్త ఆగిపోయింది. అయితే అనుకున్న దాని కంటే బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆ సినిమాని మధ్యలోనే వదిలేశారు. ఆ తర్వాత కాస్త ఆదాయం సమకూరాక షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తూ దాదాపు ఐదేళ్ల పాటు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని అంజి మూవీ షూటింగ్ ని